స్టాక్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 27,564 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 4.75 పాయింట్లు నష్టపోయి 8,334 వద్ద ముగిసింది. సోమ, మంగళవారాలు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.