లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ముంబై: భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. దీపావళి రోజైన గురువారం సెన్సెక్స్ 64  పాయింట్లు, నిఫ్టీ 18  పాయింట్లు లాభపడ్డాయి.



సెన్సెక్స్ 26,851 పాయింట్ల వద్ద, నిఫ్టీ  8,014 పాయింట్ల వద్ద ముగిశాయి. రాత్రి 7:30 గంటల వరకు ట్రేడింగ్ కొనసాగింది. బంగారు, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.



 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top