ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం!

ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం!

హైదరాబాద్: ఏటీఎం కార్డు వినియోగదారులపై 'అదనపు చార్జీ' బాదుడుకు రంగం సిద్ధమైంది. ఏటీఎం కార్టును 5 సార్లు మించి వినియోగిస్తే 20 రూపాయల చార్జీని విధించనున్నారు. డబ్బులు విత్ డ్రా చేసినా.. లేదా బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేసినా.. ఈ నిబంధన వర్తిస్తుంది. 

 

ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3సార్లు మించి వాడితే 20 రూపాయలు కోత విధించే విధంగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సహా 6 మెట్రో నగరాల్లో శనివారం నుంచే అమల్లోకి రానుంది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top