లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు


ముంబై: సోమవారం  స్టాక్ మార్కెట్లు లాభాలతో్ ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 218.91పాయింట్ల లాభంతో 27,677.55  దగ్గర, నిఫ్టీ 59.15 పాయింట్ల  లాభంతో 8,400.55 దగ్గర ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఎనభైవేల మార్క్ను దాటి ట్రేడవుతోంది.


బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, హెల్త్కేర్ , మెటల్, పవర్, సెక్టార్లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంది.  దాదాపు అన్నిషేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top