స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై: మంగళవారం మార్కెట్లు స్వల్ప లాభాలతోప్రారంభమైనా, ట్రేడర్లు లాభాల స్వీకరణకుదిగడంతో నష్టాలలలోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 67.31 పాయింట్ల నష్టంతో 29,391.83 దగ్గర నిఫ్టీ 15.25 పాయింట్ల నష్టంతో 8,941.50 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లలోని కొనుగోళ్ళ ఒత్తిడి మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. మరోవైపు హెల్త్ కేర్ సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ కనిపిస్తోంది.
.
మరిన్ని వార్తలు