స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు


ముంబై: గురువారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. ఈ రోజు ఉదయం కూడా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనా ఆనక కోలుకున్నాయి.



సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి  22,986 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 6,980 వద్ద ముగిసింది. నిన్న మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్  ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top