నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్


ముంబై: స్టాక్ మార్కెట్ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 28 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.  ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 8,448 మార్క్ కు చేరింది.



ఆతర్వాత మార్కెట్ కోలుకోవడంతో సూచిలు లాభాల్లోకి వెళ్లాయి. కాగా, బుధవారం లాభాల బాటలో పయనించిన సెన్సెక్స్ 28,000, నిఫ్టీ 8400 మార్క్ దాటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top