నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
ముంబై :మంగళవారం నాటి స్టాక్మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 27,857 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల నఫ్టంతో 8,430 దగ్గర ట్రేడవుతున్నాయి.
మరిన్ని వార్తలు