నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు


ముంబై :మంగళవారం  నాటి స్టాక్మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.  ఉదయం లాభాలతో  ప్రారంభమైనా  కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి.  సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 27,857 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల నఫ్టంతో 8,430 దగ్గర ట్రేడవుతున్నాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top