నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు


ముంబై:  గురువారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ పాయింట్ల14.89 నష్టంతో 27,969.94 దగ్గర, నిఫ్టీ 36.75పాయింట్ల నష్టంతో 8,494 దగ్గర  ట్రేడవుతున్నాయి.  


ఆటో, బ్యాంకింగ్ , హెల్త్కేర్ రంగాల్లో  భారీ  అమ్మకాలు  కొనసాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్  స్వల్ప  కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top