నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు


ముంబయి : సాక్ట్ మార్కెట్లు గురువారం కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు రూపాయి కూడా డాలర్ విలువతో పోల్చితే 7 పైసలు నష్టపోయింది.  కాగా  సెన్సెక్స్ ర్యాలీకి నిన్న కూడా  బ్రేక్ పడిన విషయం తెలిసిందే.



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top