భారత్లో మరిన్ని పెట్టుబడులు: ట్విటర్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ మీడియా విభాగం) కేటీ జాకబ్స్ స్టాంటన్ తెలిపారు.
తమ సైటు వినియోగం అత్యంత వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని హెచ్టీ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. తమ సైటుకు ప్రస్తుతం వచ్చే ట్రాఫిక్లో 78 శాతం అమెరికా కాకుండా ఇతరత్రా వర్ధమాన దేశాల నుంచే ఉంటోందని వివరించారు.
మరిన్ని వార్తలు