ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్

ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్ - Sakshi


హైదరాబాద్: ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందించి వారి అభిమానం చూరగొనేందుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్. రాజేంద్రన్ పేర్కొన్నారు. ఎల్‌బీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్-2 ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఆంధ్రాబ్యాంకు ప్రారంభించిన నవశక్తి బ్రాంచీలు ఖాతాదారుల మన్ననలు పొందాయన్నారు. నగదు డిపాజిట్ ఏటీఎం మిషన్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top