ఎడల్‌వైజ్ కొత్త ఈక్విటీ పథకం

ఎడల్‌వైజ్ కొత్త ఈక్విటీ పథకం


ఎడల్‌వైజ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ స్కీం- నిఫ్టీ ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 24న ప్రారంభమయ్యే ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 5తో ముగుస్తుంది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 300లోపు ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ కేటగిరీలోకి వచ్చే ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ.10,000గా నిర్ణయించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top