దాల్మియా భారత్ షేర్లను విక్రయించిన కేకేఆర్
డీల్ విలువ రూ.575 కోట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ సంస్థ, దాల్మియా భారత్లో 5.6 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయ విలువ రూ.575 కోట్లుగా ఉంటుందని అంచనా.
కువైట ఇన్వెస్ట్మెంట్ అధారిటీ, బిర్లా మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ తదితర సంస్థలు ఈ షేర్లను కొనుగోలు చేశాయి. స్టాక్ ఎక్సే్చంజ్ల బ్లాక్ డీల్ డేటా ప్రకారం... కేకేఆర్ మారిషస్ సెమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ సంస్థ దాల్మియా భారత్కు చెందిన 49,65,270 షేర్లను విక్రయించిది. ఒక్కో షేర్ సగటు ధర రూ.2,047.
మరిన్ని వార్తలు