మూడురెట్లు పెరిగిన ఎయిర్టెల్ నికర లాభం
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నెట్ నికర లాభం రెండో త్రైమాసికంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. రూ. 1,383 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 512 కోట్లను మాత్రమే ఆర్జించింది.
ఇక మొత్తం ఆదాయం 7.1 శాతం వృద్ధితో రూ. 22,845 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఎయిర్టెల్ ఆదాయం రూ. 21, 324 కోట్లుగా నమోదైంది.
మరిన్ని వార్తలు