వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణహత్య


గుంటూరు:  దుర్గి మండలం జంగామహేశ్వరపాడులో శుక్రవారం దారుణహత్య జరిగింది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వెంకటరమణను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.  అతని ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల పనే అంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. దాంతో జంగమహేశ్వరపాడు గ్రామంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top