వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆదిశేషగిరిరావు, ఉమ్మారెడ్డి

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆదిశేషగిరిరావు, ఉమ్మారెడ్డి - Sakshi


హైదరాబాద్:స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగబోయే ఎన్నికల అభ్యర్థులను వైఎస్సార్ సీపీ ఎంపిక చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.


 


కృష్ణా జిల్లా నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను ఎంపిక చేస్తూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top