వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వెంకట్రెడ్డికి మాతృ వియోగం


హైదరాబాద్ : ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జంకె వెంకట్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. వెంకట్ రెడ్డి తల్లి చెన్నమ్మ (90) శనివారం కన్నుమూశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు.  కాగా చెన్నమ్మ ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top