'చంద్రబాబుది దమన నీతి'


రాజమండ్రి (తూర్పుగోదావరి): చంద్రబాబుది దమన నీతి అని వైఎస్సార్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టిన రాష్ట్రబంద్‌ను అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, అలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ తూర్పారపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top