సిద్ధరామప్ప లోయలో యువకుడి మృతదేహం


శ్రీశైలం: సిద్ధరామప్ప లోయలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు మల్లి అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యువకుడు నిన్న సిద్ధరామప్ప లోయలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top