కుప్పం వద్ద పట్టాలు తప్పిన హౌరా ఎక్స్ ప్రెస్


చిత్తూరు: యశ్వంతపూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ డీకేపల్లి చెరువు వద్ద పట్టాలు తప్పింది.

 

ఈ ప్రమాదంలో హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పక్కకు ఒరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయ చర్యలందిస్తున్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top