ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి


గోనెగండ్ల: ఇంటి ముందు నీళ్లు చల్లుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రేసమ్మ (35) అనే మహిళను కర్నూలు నుంచి రాయదుర్గం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top