పాము కాటుకు మహిళ మృతి


జీఎం వలస( విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బట్లభద్ర గ్రామంలో పాముకాటుకు ఓ మహిళ మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం పొలంలో పనిచేస్తున్న మంగమ్మ(30)ను పాము కాటువేయడంతో మృతిచెందింది. కుటుంబసభ్యులు గమనించి పామును చంపేశారు. అయితే ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top