మల్గవెల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటు


ఆలూరు (కర్నూలు జిల్లా)  : కర్నూలు జిల్లా ఆలూరు మండలం మల్గవెల్లి గ్రామ వీఆర్వో మల్లికార్జునపై జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్వర్వులు జారీ చేశారు.



భూమి పట్టాదారు పాస్‌ పుస్తకంలో పేరు మార్పు విషయంలో అవినీతికి పాల్పడినట్లు జాయింట్‌ కలెక్టర్ విచారణలో తేలడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top