సింగనమలలో విష జ్వరాలు
సింగనమల: అనంతపురం జిల్లా సింగనమల మండలం ఆకులేడు గ్రామంలో విషజ్వరాలు ప్రభలుతున్నాయి. గ్రామంలో సుమారు 200 మందికి విషజ్వరాలు సోకాయి. ఈ విషజ్వరం బారిన పడి ఇప్పటికే గ్రామానికి చెందిన మోషప్(6) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చాలామంది విషజ్వరాలతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లే స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పదించి తగిన చర్యలు తీసుకోవాలని బాదితులు వాపోతున్నారు.
సంబంధిత వార్తలు