మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు


సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మార్కెట్ యార్డులో జరిగిన పత్తి కొనుగోళ్లు ఎన్ని, బయట మిల్లుల్లో జరిగిన కొనుగోళ్లు ఎన్ని? అనే వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ విభాగం నుంచి రమణకుమార్, వెంకట్రావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top