డివైడర్ను ఢీ కొట్టిన కారు: ఇద్దరికి గాయాలు


ఒంగోలు: ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం వెంకటాపురం వద్ద శుక్రవారం కారు డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్కి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top