ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్


హైదరాబాద్ :  జంతువుల వ్యర్థాల నుంచి ఆయిల్‌ను తయారుచేసి, దాన్ని వంట నూనెలో కలిపి... కల్తీ నూనెను అమ్ముతున్నవారిని రాజేంద్రనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు, 51 డబ్బాల కల్తీ ఆయిల్‌ను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top