రామారావుపై కేసు ఉపసంహరణ


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.



నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు 2009లో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో  ఎమ్మెల్యేగా ఉన్న రామారావుపై కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top