తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ

తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ


తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో  11 కంపార్టుమెంట్లు నిండాయి.

 

రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:

గదుల వివరాలు: ఉచిత గదులు  - 43  రూ.50 గదులు - 19, రూ.100 గదులు - 140,  రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి

ఆర్జిత సేవల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం - 110 ఖాళీగా ఉన్నాయి

సహస్రదీపాలంకరణ సేవ -  234 ఖాళీగా ఉన్నాయి

వసంతోత్సవం - 106 ఖాళీగా ఉన్నాయి

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top