తిరుమల సమాచారం

తిరుమల సమాచారం


తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.

 

రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :

 

గదుల వివరాలు: ఉచిత గదులు - 56 ఖాళీగా ఉన్నాయి

 రూ.50గదులు-102ఖాళీగా ఉన్నారుు

 రూ.100 గదులు-7 ఖాళీగా ఉన్నాయి

 రూ.500గదులు-14ఖాళీగా ఉన్నాయి

 

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం-105 ఖాళీగా ఉన్నాయి, సహస్ర దీపాలంకరణసేవ-45 ఖాళీగా ఉన్నా యి. వసంతోత్సవం-79 ఖాళీగా ఉన్నాయి

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top