చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా శుక్రవారం నుంచి చార్మినార్ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  చార్మినార్ నుంచి మదీనా, చార్మినార్ నుంచి మురిగిచౌక్,చార్మినార్ నుంచి మొఘల్‌పుర కమాన్ వరకూ వాహనాల రాకపోకలు బంద్‌ చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

 

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా  అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top