28న వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సమావేశం


విజయవాడ బ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సమావేశం ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జనక్‌ప్రసాద్ తదితరులు హాజరవుతారని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top