రేపు జగన్ రాక

రేపు జగన్ రాక - Sakshi


విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు బయలుదేరి వెళ్తారు. గుంటూరు జిల్లాలో మూడురోజులపాటు నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షా సమావేశాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని రఘురాం వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top