మెడికల్ హబ్గా తిరుపతి: కామినేని


తిరుపతి : తిరుపతిని మెడికల్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్వచ్ఛ్ భారత్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top