తిరుమల సమాచారం


తిరుమల: తిరుమల శ్రీవారికి శనివారం ఉదయం ప్రత్యేక సహస్ర కలశాభిషేకం సేవ జరగనుంది. ఆలయంలోని భోగ శ్రీనివాసమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1008 కలశాలతో ఈ సేవను అర్చకులు నిర్వహిస్తారు. ఏటా ఈ సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top