తిరుమల సమాచారం


తిరుమల: తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.



ఉదయం 6 గంటలకు అందిన సమాచారం:

గదుల వివరాలు..

ఉచిత గదులు: ఖాళీ లేదు

రూ.50 గదులు: 11 ఖాళీగా ఉన్నాయి.

రూ.100 గదులు: ఖాళీ లేదు

రూ.500 గదులురూ: ఖాళీ లేదు.



ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం - 116

సహస్ర దీపాలంకరణ సేవ - 197

వసంతోత్సవం - 203 ఖాళీగా ఉన్నాయి.

శుక్రవారం ప్రత్యేకత - అభిషేకం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top