తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Sakshi


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 4 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.

 

 గదుల వివరాలు:

 ఉచిత గదులు  -  56 ఖాళీ.

రూ.50 గదులు 13 ఖాళీ.

రూ.100 గదులు - 101 ఖాళీగా ఉన్నాయి.

రూ.500 గదులు 15 ఖాళీగా ఉన్నాయి.

 

 ఆర్జితసేవల టికెట్ల వివరాలు :


ఆర్జిత బ్రహ్మోత్సవం - 134 ఖాళీగా ఉన్నాయి.

సహస్ర దీపాలంకరణసేవ - 244 ఖాళీగా ఉన్నాయి.

వసంతోత్సవం -  45 ఖాళీగా ఉన్నాయి.

 

 బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top