తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి.  రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.

 

గదుల వివరాలు:

 ఉచిత గదులు - 45, రూ.50 గదులు -8

 రూ.500 గదులు - 4 ఖాళీగా ఉన్నాయి.

 రూ.100 గదులు - ఖాళీ లేవు

 

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :

 

 ఆర్జిత బ్రహ్మోత్సవం - 244,

 సహస్ర దీపాలంకరణసేవ - 156,

 వసంతోత్సవం - 186 ఖాళీగా ఉన్నాయి

 శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top