తిరుమల సమాచారం


తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీగా లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్టుమెంట్లు నిండాయి.

 

శుక్రవారం ఉదయానికి అందిన సమాచారం:



ఉచిత గదులు- ఖాళీ లేవు

రూ.50 గదులు- ఖాళీ లేవు

రూ.100 గదులు- ఖాళీ లేవు

రూ.500 గదులు- ఖాళీ లేవు



ఆర్జితసేవా టికెట్ల వివరాలు :



ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు

సహస్ర దీపాలంకరణ సేవ: ఖాళీ లేవు

వసంతోత్సవం: ఖాళీ లేవు

శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top