తిరుచానూరులో ఆరేళ్ల చిన్నారి దారుణ హత్య


తిరుపతి: తిరుచానూరులో ఆరేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. ఈ చిన్నారిని  మేనమామ శ్రీనివాస్‌రెడ్డి హత్యచేశాడని అనుమానిస్తున్నారు.


ఈ బాలుడి మృతదేహాన్న తిరుపతి - రేణిగుంట ఎయిర్‌పోర్ట్ సమీపంలో  పూడ్చి పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top