తిరుచానూరులో ఆరేళ్ల చిన్నారి దారుణ హత్య
తిరుపతి: తిరుచానూరులో ఆరేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు. ఈ చిన్నారిని మేనమామ శ్రీనివాస్రెడ్డి హత్యచేశాడని అనుమానిస్తున్నారు.
ఈ బాలుడి మృతదేహాన్న తిరుపతి - రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో పూడ్చి పెట్టినట్లు అనుమానిస్తున్నారు.