ముగ్గురు దొంగల అరెస్ట్: 119 తులాల బంగారం సీజ్


అనంతపురం : అనంతపురం పోలీసులు ఒక అంతర్ రాష్ట్ర దొంగతోపాటు మరో ఇద్దరు దొంగలను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువ చేసే 119 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top