కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి


శ్రీకాకుళం : క్షణికావేశం నిండు ప్రాణాలును బలి తీసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా పొందురు మండలం తండ్యాం మండలం లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్యా, ఆరు నెలల కుమారుడు మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top