ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు:ముగ్గురు మృతి


కర్నూలు:జిల్లాలోని వెంకాయపల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో కొంతమందికి తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top