హుండీ చోరుల అరెస్ట్
దేవాలయాల్లోని హుండీలలో డబ్బులు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంతకవిటి, బి.సిగడాం, వంగర మండలాల్లోని పలు ఆలయాల్లోని హుండీ చోరీ కేసులలో వీరు ప్రధాన నిందితులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.