మంచినీళ్లడిగి మహిళను బంధించి...


రాయచోటి: వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటి కృష్ణానగర్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. కొందరు దొంగలు మంచినీళ్లు కావాలంటూ ఓ ఇంట్లోకి చొరబడ్డారు.



ఇంట్లో ఉన్న మహిళ మంచినీళ్లు తెచ్చే లోపలే ఆమెను బంధించారు. 30తులాల బంగారం, లక్ష రూపాయల నగదు అపహరించి పారిపోయారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top