చెన్నకేశవ స్వామి ఆలయంలో చోరీ


నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. రూ.50వేలు విలువ చేసే వెండి ఆభరణాలను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top