టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య


తిరుపతి: చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో టెన్త్ విద్యార్థిని ప్రమీల బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. గత సోమవారం తిరుపతిలో పదో తరగతి పరీక్ష రాస్తూ ప్రమీల డీబార్ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇందుకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? లేక డీబార్ ఒక్కటే కారణమా ?  అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియేరావాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top