గూడ్స్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం


నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో సోమవారం ఉదయం ఓ గూడ్స్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో రైలును డోన్-పాణ్యం మధ్య నిలిపివేసి రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్-గుంటూరు రైల్వే మార్గంలో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top